కింగ్ చార్లెస్ని కలుసుకున్న యూఏఈ వైస్ ప్రెసిడెంట్
- May 07, 2023
యూఏఈ: కింగ్ చార్లెస్ III పట్టాభిషేకానికి ముందు బకింగ్హామ్ ప్యాలెస్లో జరిగిన రిసెప్షన్ కార్యక్రమానికి యూఏఈ ఉపాధ్యక్షుడు, ఉప ప్రధాని, రాష్ట్రపతి కోర్టు మంత్రి హిస్ హైనెస్ షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ హాజరయ్యారు. కింగ్ చార్లెస్ IIIకి యూఏఈ అధ్యక్షుడు, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేసారు. కింగ్ చార్లెస్ తన రాజరిక విధుల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కూడా క్వీన్ కెమిల్లాను అభినందించారు. యూకే, దాని ప్రజలు మరింత విజయం, పురోగతి మరియు శ్రేయస్సును ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!









