మహారాష్ట్రతో సఫలమైన హరీశ్‌ రావు చర్చలు

- May 10, 2016 , by Maagulf
మహారాష్ట్రతో సఫలమైన హరీశ్‌ రావు చర్చలు

మేడిగడ్డ బ్యారేజీపై తెలంగాణ, మహారాష్ట్ర మధ్య చర్చలు సఫలమయ్యాయి. హైదరాబాద్‌లో త్వరలో జరిగే గోదావరి అంతర్‌ రాష్ట్ర మండలి సమావేశానికి రావాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్‌ను తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆహ్వానించారు. ఇందుకు ఫడణవీస్‌ సానుకూలంగా స్పందించారు. ముంబయిలోని మంగళవారం ఫడణవీస్‌తో హరీశ్‌రావు భేటీ సందర్భంగా గోదావరి అంతర్‌రాష్ట్ర మండలి సమావేశం తేదీని నిర్ణయించాలని హరీశ్‌రావు కోరారు. అనంతరం రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు, అధికారులు గంటకు పైగా చర్చలు జరిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com