అమెరికా, యూఏఈ, ఇండియా అధికారులతో చర్చించిన క్రౌన్ ప్రిన్స్
- May 09, 2023
జెడ్డా: క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఆదివారం అమెరికా, యూఏఈ, ఇండియాకు చెందిన సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. అతను జెడ్డాలో అబుధాబి డిప్యూటీ రూలర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) జాతీయ భద్రతా సలహాదారు షేక్ తహ్నౌన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్, భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో వృద్ధి, స్థిరత్వాన్ని పెంపొందించే విధంగా మూడు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే మార్గాలపై వారు చర్చించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!









