ప్రజా నైతికత ఉల్లంఘన కేసుల్లో 25 మంది అరెస్ట్
- May 13, 2023
బహ్రెయిన్: బహిరంగ ప్రదేశాల్లో మరియు సోషల్ మీడియా ఛానెల్లలో ప్రజా నైతికతను ఉల్లంఘించే కార్యకలాపాలలో పాలుపంచుకున్న 25 మందిని బహ్రెయిన్ పోలీసులు అరెస్టు చేశారు. పలు కేసుల దర్యాప్తును అనుసరించి అరెస్టులు జరిగాయని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి) యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లిక్ మోరల్స్ డైరెక్టరేట్ తెలిపింది.అందిన సమాచారం ఆధారంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు. ఎప్పుడైనా హాట్లైన్ (555)లో ఇలాంటి సంఘటనలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులను చేయాలని పౌరులు, నివాసితులను అధికారులు కోరారు.
తాజా వార్తలు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..









