ప్రజా నైతికత ఉల్లంఘన కేసుల్లో 25 మంది అరెస్ట్
- May 13, 2023
బహ్రెయిన్: బహిరంగ ప్రదేశాల్లో మరియు సోషల్ మీడియా ఛానెల్లలో ప్రజా నైతికతను ఉల్లంఘించే కార్యకలాపాలలో పాలుపంచుకున్న 25 మందిని బహ్రెయిన్ పోలీసులు అరెస్టు చేశారు. పలు కేసుల దర్యాప్తును అనుసరించి అరెస్టులు జరిగాయని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి) యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లిక్ మోరల్స్ డైరెక్టరేట్ తెలిపింది.అందిన సమాచారం ఆధారంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు. ఎప్పుడైనా హాట్లైన్ (555)లో ఇలాంటి సంఘటనలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులను చేయాలని పౌరులు, నివాసితులను అధికారులు కోరారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







