జహ్రా గవర్నర్తో భారత రాయబారి భేటీ
- May 22, 2023
కువైట్: జహ్రా గవర్నరేట్ గవర్నర్ హెచ్ఈ నాసర్ ఎఫ్ఎం అల్-హజ్రాఫ్తో కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా విద్య, వైద్యం మరియు ఆరోగ్య సంరక్షణ, నిపుణుల నియామకంతో సహా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యలను భారత రాయబారి అల్-హజ్రాఫ్కు వివరించారు.
తాజా వార్తలు
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!







