ఒమన్ టెలికమ్యూనికేషన్స్ విభాగంలో 160కి పైగా ఉల్లంఘనలు
- May 22, 2023
మస్కట్: 2022లో టెలికమ్యూనికేషన్స్ విభాగంలో 160కి పైగా ఉల్లంఘనలను నమోదుకాగా.. అర మిలియన్ ఒమానీ రియాల్స్కు మించి జరిమానాలు విధించినట్లు ఒమన్ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (TRA) వెల్లడించింది. 2022లో పర్యవేక్షించబడిన టెలికమ్యూనికేషన్ రంగం 167 కంటే ఎక్కువ ఉల్లంఘనలను వెల్లడించింది. తపాలా సేవల్లో 23 ఉల్లంఘనలు, ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్లో 54 ఉల్లంఘనలు, టెలికమ్యూనికేషన్స్లో 90 ఉల్లంఘనలు జరిగినట్లు అథారిటీ తెలిపింది. ఉల్లంఘనలకు జరిమానాలు OMR 608,576 అని అథారిటీ పేర్కొంది.
అత్యంత ప్రముఖమైన ఉల్లంఘనలు:
- ఒమనైజేషన్ శాతాలు పాటించకపోవడం
- లైసెన్స్ నిబంధనలను పాటించకపోవడం
- గుర్తింపు రుజువు లేకుండా ఎటిసలాట్ నంబర్లను కేటాయించడం
- ఆమోదించని టారిఫ్
- ఎటిసలాట్ నంబర్ను బదిలీ చేయడానికి నిరాకరించడం
తాజా వార్తలు
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్రాజు
- స్టార్లింక్కు యూఏఈలో 10 ఏళ్ల లైసెన్స్
- భారత్తో సహా 10 దేశాలను సుంకాలతో టార్గెట్ చేసిన ట్రంప్
- ఎన్టీఏ డైరెక్టర్గా ఏపీ కేడర్ ఐఏఎస్కు కీలక బాధ్యతలు
- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
- నేపాల్కు మరో భారీ వరద ముప్పు: చైనా తీవ్ర హెచ్చరికలు!







