ఒమన్ లో 925 మంది ఖైదీలు విడుదల
- May 23, 2023
మస్కట్: "ఫక్ కుర్బా" ఇనిషియేటివ్ 10వ ఎడిషన్లో భాగంగా ఒమన్ సుల్తానేట్ లోని వివిధ గవర్నరేట్ల నుండి 925 మంది ఖైదీలు విడుదలైనట్లు ఒమానీ లాయర్స్ అసోసియేషన్ (OLA) వెల్లడించింది. మస్కట్ గవర్నరేట్ నుంచి 194, ఉత్తర అల్ బతినా- 191, దక్షిణ అల్ బతినా- 122, అల్ దహిరా- 97, అల్ బురైమి- 87, అల్ దఖిలియా- 79, ఉత్తర అషర్కీయా- 59, అషర్కీయా- 40, ధోఫర్- 33, అల్ వుస్తా- 20, ముసందం- 3 కేసులు ఉన్నాయని OLA ఛైర్మన్ డా. మహమ్మద్ బిన్ ఇబ్రహీం అల్-జడ్జాలీ తెలిపారు. తాము ఆర్థిక క్లెయిమ్ల కోసం ఖైదు చేయబడిన లేదా జైలులో ఉన్న 5,894 మంది ఖైదీలను సమిష్టిగా విడుదల చేసామన్నారు. దీనిని విజయవంతం చేయడానికి సహకరించిన వ్యక్తులు, సంస్థలకు ధన్యవాదాలు తెలియజేశారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..







