ఒమన్ లో 925 మంది ఖైదీలు విడుదల
- May 23, 2023
మస్కట్: "ఫక్ కుర్బా" ఇనిషియేటివ్ 10వ ఎడిషన్లో భాగంగా ఒమన్ సుల్తానేట్ లోని వివిధ గవర్నరేట్ల నుండి 925 మంది ఖైదీలు విడుదలైనట్లు ఒమానీ లాయర్స్ అసోసియేషన్ (OLA) వెల్లడించింది. మస్కట్ గవర్నరేట్ నుంచి 194, ఉత్తర అల్ బతినా- 191, దక్షిణ అల్ బతినా- 122, అల్ దహిరా- 97, అల్ బురైమి- 87, అల్ దఖిలియా- 79, ఉత్తర అషర్కీయా- 59, అషర్కీయా- 40, ధోఫర్- 33, అల్ వుస్తా- 20, ముసందం- 3 కేసులు ఉన్నాయని OLA ఛైర్మన్ డా. మహమ్మద్ బిన్ ఇబ్రహీం అల్-జడ్జాలీ తెలిపారు. తాము ఆర్థిక క్లెయిమ్ల కోసం ఖైదు చేయబడిన లేదా జైలులో ఉన్న 5,894 మంది ఖైదీలను సమిష్టిగా విడుదల చేసామన్నారు. దీనిని విజయవంతం చేయడానికి సహకరించిన వ్యక్తులు, సంస్థలకు ధన్యవాదాలు తెలియజేశారు.
తాజా వార్తలు
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







