కువైట్ లో 130,100కి చేరుకున్న రెసిడెన్సీ ఉల్లంఘనదారులు
- May 24, 2023
కువైట్ : గత వారం తాజా గణాంకాల ప్రకారం.. దేశంలో రెసిడెన్సీ ఉల్లంఘించిన వారి సంఖ్య 130,100కి చేరుకుందని అధికార యంత్రాంగం నివేదించింది. నివేదిక ప్రకారం.. ఆర్టికల్ 18 వీసా (ప్రైవేట్ రంగ ఉద్యోగులు) కింద ప్రవాసుల సంఖ్య 1,408,030కి చేరుకుంది. ఆర్టికల్ 20 కింద ఉన్నవారి సంఖ్య (గృహ కార్మికులు) 783,372కి చేరుకుంది. ఆర్టికల్ 22 (కుటుంబం లేదా డిపెండెంట్ వీసా) కింద ఉన్నవారి సంఖ్య 512,306కి చేరుకుంది. దేశంలో భారతీయ సమాజం ఇప్పటికీ అతిపెద్దదని, ఈజిప్షియన్ కమ్యూనిటీ తరువాత ఫిలిపినో కమ్యూనిటీ ఉందని నివేదికలో స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







