కువైట్ లో 130,100కి చేరుకున్న రెసిడెన్సీ ఉల్లంఘనదారులు
- May 24, 2023
కువైట్ : గత వారం తాజా గణాంకాల ప్రకారం.. దేశంలో రెసిడెన్సీ ఉల్లంఘించిన వారి సంఖ్య 130,100కి చేరుకుందని అధికార యంత్రాంగం నివేదించింది. నివేదిక ప్రకారం.. ఆర్టికల్ 18 వీసా (ప్రైవేట్ రంగ ఉద్యోగులు) కింద ప్రవాసుల సంఖ్య 1,408,030కి చేరుకుంది. ఆర్టికల్ 20 కింద ఉన్నవారి సంఖ్య (గృహ కార్మికులు) 783,372కి చేరుకుంది. ఆర్టికల్ 22 (కుటుంబం లేదా డిపెండెంట్ వీసా) కింద ఉన్నవారి సంఖ్య 512,306కి చేరుకుంది. దేశంలో భారతీయ సమాజం ఇప్పటికీ అతిపెద్దదని, ఈజిప్షియన్ కమ్యూనిటీ తరువాత ఫిలిపినో కమ్యూనిటీ ఉందని నివేదికలో స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









