శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత
- May 28, 2023
హైదరాబాద్: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టుకున్న సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు హైదరాబాద్ నుండి షార్జా వెళ్లేందుకు వచ్చిన ఓ ప్రయాణికు ర్యాలీ వద్ద ఈ విదేశీ కరెన్సీని గుర్తించిన అధికారులు. కరెన్సీ స్వాధీనం చేసుకుని నిందితురాలని విచారణ చేపట్టారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.శుక్రవారం అర్ధరాత్రి జి9-459, విమానంలో షార్జా వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయంకు వచ్చిన అరబ్ దేశస్తురాలు జాయిన్ అల్నిసా మహమ్మద్ క్యూమర్ అల్దీన్ (60).
అయితే ఆమె కదిలికలను గమనించిన సిఐఎస్ఎఫ్ ఏఎస్ఐ సంపత్ రావు అదుపులోకి తీసుకున్నాడు. ఆమె హైడ్ బాగేజీ తనిఖీ చేయగా అందులో 44,480 (మొత్తం 54 నోట్లు) యూఏఈ దిర్హాములు కనిపించాయి. అయితే కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు. కరెన్సీ తో పాటు నిందితురాలని విమానాశ్రయం కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. నిందితురాలని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు .
తాజా వార్తలు
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!
- కువైట్ లో464 మంది ప్రవాసుల చిరునామాలు రద్దు..!!
- యాంటీడ్రగ్ వ్యతిరేక అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ‘రీఅష్యూర్డ్ హోమ్స్’ తో కుటుంబాలకు ఉపశమనం..!!
- సమ్మర్ వర్కింగ్ అవర్స్ వయోలేషన్ రిపోర్టుకు ప్రత్యేక ఛానెల్స్..!!
- GMR ఏరోస్పేస్ పార్క్లో ఎఫ్టీజీ తొలి భారత తయారీ కేంద్రం ప్రారంభం
- అయోధ్య రామాలయ నిధుల స్కామ్ నిందితులు వీరే!
- ఖతార్లో నిల్వ ఉన్న ఇరాన్కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులు విడుదల కానున్నాయి: ఇరాన్
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!







