ఆఫ్ఘనిస్తాన్లో 5.9 తీవ్రతతో భూకంపం.. భారత్, పాకిస్థాన్లో ప్రకంపనలు..!
- May 28, 2023
యూఏఈ: యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ ప్రకారం.. ఆదివారం (మే 28) ఆఫ్ఘనిస్తాన్లోని ఫైజాబాద్కు ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావం భారత్ లోని శ్రీనగర్, పూంచ్ సహా కాశ్మీర్ లోయతో పాటు పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. కొన్ని భారతీయ మీడియా నివేదికల ప్రకారం.. ఆదివారం ఉదయం ఢిల్లీ, పంజాబ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాలలో కొన్ని సెకన్ల పాటు భూ ప్రకంపనలు కొనసాగాయి.
తాజా వార్తలు
- 'రైల్ వన్’ యాప్లో ఉచిత OTT వినోదం!
- ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి









