భారత రైలు ప్రమాదంపై యూఏఈ అధ్యక్షుడు సంతాపం
- June 04, 2023
యూఏఈ: భారతదేశంలో మూడు ట్రైన్స్ ఢీకొన్న విషాద ఘటనపై భారత రాష్ట్రపతికి హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేశారు. “భారతదేశంలో జరిగిన రైలు ప్రమాదంలో నష్టపోయిన వారందరికీ నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ సమయంలో యూఏఈలోని ప్రతి ఒక్కరి ఆలోచనలు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు భారత ప్రజలపైనే ఉన్నాయి’’ అని షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఇంగ్లిష్, హందీలో ట్వీట్ చేశారు. "గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి." అని షేక్ మొహమ్మద్ తన ట్వీట్ లో ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల అనంతరం కతార్లో ఇండియన్ ఎంబసీ హెచ్చరిక
- ఎయిర్ ఇండియా మిడిల్ ఈస్ట్ విమానాలను నిలిపివేత
- నివాసితులను అప్రమత్తంగా ఉండాలని కోరిన దుబాయ్ సెక్యూరిటీ సర్వీస్
- కతార్ పై మిసైల్ దాడిని తీవ్రంగా ఖండించిన GCC ప్రధాన కార్యదర్శి
- బహ్రెయిన్ వైమానిక పరిధిని తాత్కాలికంగా నిలిపివేత
- కువైట్ తాత్కాలికంగా వైమానిక పరిధి మూసివేత
- శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం
- ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు: ఎండీ వీసీ సజ్జనర్
- భారత్కి క్రూడాయిల్ విషయంలో ఇబ్బంది లేదు: హర్దీప్ సింగ్
- చెన్నై పోలీసుల అదుపులో హీరో శ్రీరామ్..