భారత రైలు ప్రమాదంపై యూఏఈ అధ్యక్షుడు సంతాపం
- June 04, 2023
యూఏఈ: భారతదేశంలో మూడు ట్రైన్స్ ఢీకొన్న విషాద ఘటనపై భారత రాష్ట్రపతికి హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేశారు. “భారతదేశంలో జరిగిన రైలు ప్రమాదంలో నష్టపోయిన వారందరికీ నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ సమయంలో యూఏఈలోని ప్రతి ఒక్కరి ఆలోచనలు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు భారత ప్రజలపైనే ఉన్నాయి’’ అని షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఇంగ్లిష్, హందీలో ట్వీట్ చేశారు. "గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి." అని షేక్ మొహమ్మద్ తన ట్వీట్ లో ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- యూఏఈలో చివరి లాంగ్ వీకెండ్: Dh725 నుండి ట్రావెల్ డీల్స్
- యూఏఈ ఐఫోన్ 15: ఆపిల్ స్టోర్ కు పోటెత్తిన కొనుగోలుదారులు
- గ్లోబల్ టాలెంట్ ర్యాంకింగ్స్.. బహ్రెయిన్ కు టాప్ ర్యాంకులు
- 38 క్రిమినల్ కేసులలో నిందితుడైన భారతీయ ప్రవాసి అరెస్ట్
- కల్తీ ఉత్పత్తుల తయారీ..నివాసితుడికి 2 సంవత్సరాల జైలు, SR20000 జరిమానా
- హైదరాబాద్ విమానాశ్రయాన్ని సందర్శించిన నేషనల్ కమిషన్ వైస్ చైర్మన్
- ఒమన్, స్లోవేకియా మధ్య వీసా మినహాయింపు ఒప్పందం
- భారతీయ వైద్యులకు గుడ్ న్యూస్..
- ఓటరుగా నమోదుకు ఆధార్ నంబర్ తప్పనిసరి కాదు
- చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు