భారత రైలు ప్రమాదంపై యూఏఈ అధ్యక్షుడు సంతాపం
- June 04, 2023![1 భారత రైలు ప్రమాదంపై యూఏఈ అధ్యక్షుడు సంతాపం](https://www.maagulf.com/godata/articles/202306/eee_1685879045.jpg)
యూఏఈ: భారతదేశంలో మూడు ట్రైన్స్ ఢీకొన్న విషాద ఘటనపై భారత రాష్ట్రపతికి హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేశారు. “భారతదేశంలో జరిగిన రైలు ప్రమాదంలో నష్టపోయిన వారందరికీ నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ సమయంలో యూఏఈలోని ప్రతి ఒక్కరి ఆలోచనలు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు భారత ప్రజలపైనే ఉన్నాయి’’ అని షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఇంగ్లిష్, హందీలో ట్వీట్ చేశారు. "గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి." అని షేక్ మొహమ్మద్ తన ట్వీట్ లో ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఒమన్లో ధూళి తుఫానులు..అలెర్ట్ జారీ
- నవజాత శిశువుల స్క్రీనింగ్.. యూఏఈలో కొత్త మార్గదర్శకాలు
- 'మాస్టర్ ఆఫ్ డవలప్ మెంట్ ఎక్సలెన్స్ అవార్డు-2024'ను సొంతం చేసుకున్న అన్వితా గ్రూప్
- రేపటి భారత క్రీడా షెడ్యూల్ ఇదే..
- మద్యం కుంభకోణంలో జగన్ ను వదిలేది లేదు: మంత్రి కొల్లు రవీంద్ర
- షిర్డీ సాయినాధుని సేవలో ఏపీ గవర్నర్
- ఆసియా కప్: పాక్ పై విజయం…ఫైనల్స్ కు శ్రీలంక
- ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త
- రాచకొండ సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం: సిపీ సుధీర్ బాబు
- విషాదం..భవనం పైకప్పుపై ప్రవాస భారతీయుడి మృతదేహం లభ్యం..!