భారత రైలు ప్రమాదంపై యూఏఈ అధ్యక్షుడు సంతాపం
- June 04, 2023
యూఏఈ: భారతదేశంలో మూడు ట్రైన్స్ ఢీకొన్న విషాద ఘటనపై భారత రాష్ట్రపతికి హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేశారు. “భారతదేశంలో జరిగిన రైలు ప్రమాదంలో నష్టపోయిన వారందరికీ నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ సమయంలో యూఏఈలోని ప్రతి ఒక్కరి ఆలోచనలు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు భారత ప్రజలపైనే ఉన్నాయి’’ అని షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఇంగ్లిష్, హందీలో ట్వీట్ చేశారు. "గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి." అని షేక్ మొహమ్మద్ తన ట్వీట్ లో ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







