బహిరంగ ప్రదేశాల్లో పక్షులు, జంతువులకు ఆహారం అందిస్తే BD300 జరిమానా
- June 06, 2023
బహ్రెయిన్: ముహరక్ మునిసిపల్ కౌన్సిల్ మార్గదర్శకత్వంలో వీధులు మరియు బహిరంగ ప్రదేశాల్లో జంతువులకు ఆహారం ఇచ్చే వ్యక్తులకు జరిమానా విధించే ప్రచారాన్ని ముహరక్ మునిసిపాలిటీ ప్రారంభించింది. ముహరక్ మునిసిపల్ కౌన్సిల్ ప్రకారం.. బహిరంగ ప్రదేశాల్లో పక్షులు, జంతువులకు ఆహారం అందిస్తే BD300 జరిమానాను విధించనున్నారు. ప్రజల నుండి అనేక ఫిర్యాదులు వచ్చిన తర్వాత ఈ నిర్ణయంతీసుకున్నట్టు పేర్కొంది. బహిరంగ ప్రదేశాలలో పక్షులు మరియు జంతువులకు ఇచ్చే ఆహారం మిగిలి పాడై ఈగలు మరియు ఎలుకలు చేరి అనారోగ్యాన్ని కలిగిస్తాయని మున్సిపాలిటీ తెలిపింది. 2019 యొక్క పరిశుభ్రత చట్టం నంబర్ (10) ప్రకారం ఈ చర్యను ఎవరు చేసినా వారికి BD300 జరిమానా విధించబడుతుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!









