డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- March 04, 2026
యూఏఈ: విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని డిస్టెన్స్ లెర్నింగ్ ను మార్చి 6 వరకు పొడిగించినట్టు యూఏఈ విద్యామంత్రిత్వశాఖ ప్రకటించింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు, అలాగే విశ్వవిద్యాలయాలకు వర్తిస్తుందని పేర్కొంది.
తాజా పరిస్థితులను అనుసరించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA) ప్రతినిధి డాక్టర్ సైఫ్ అల్ ధహేరి తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రం అవుతుందని, ఈ క్రమంలో ఇరాన్ విచక్షణ కోల్పోయి యూఏఈ పై దాడులకు పాల్పడుతుందని తెలిపింది.
విద్యా రంగంతో పాటు, అధికారులు ప్రైవేట్ రంగ సంస్థలు రిమోట్ వర్క్ సిస్టమ్ ను అమలు చేయాలని సూచించినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









