డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- March 04, 2026
యూఏఈ: విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని డిస్టెన్స్ లెర్నింగ్ ను మార్చి 6 వరకు పొడిగించినట్టు యూఏఈ విద్యామంత్రిత్వశాఖ ప్రకటించింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు, అలాగే విశ్వవిద్యాలయాలకు వర్తిస్తుందని పేర్కొంది.
తాజా పరిస్థితులను అనుసరించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA) ప్రతినిధి డాక్టర్ సైఫ్ అల్ ధహేరి తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రం అవుతుందని, ఈ క్రమంలో ఇరాన్ విచక్షణ కోల్పోయి యూఏఈ పై దాడులకు పాల్పడుతుందని తెలిపింది.
విద్యా రంగంతో పాటు, అధికారులు ప్రైవేట్ రంగ సంస్థలు రిమోట్ వర్క్ సిస్టమ్ ను అమలు చేయాలని సూచించినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









