5,250 కిలోల మాదక ద్రవ్యాలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్
- June 10, 2023
కువైట్: దాదాపు 5,250 కిలోల వివిధ రకాల మాదక ద్రవ్యాలు, 2,600 సైకోట్రోపిక్ టాబ్లెట్లను కలిగి ఉన్న వివిధ దేశాలకు చెందిన ఏడుగురు అనుమానితులను అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. భద్రతా సిబ్బంది మదకద్రవ్యాల డీలర్ల ఉక్కుపాదం మోపుతున్నారని మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత మంత్రి , తాత్కాలిక రక్షణ మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ అల్-అహ్మద్ అల్-సబా వెల్లడించారు. ప్రతి ఒక్కరూ భద్రతా దళాలకు సహకరించాలని, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను అత్యవసర ఫోన్ (112) మరియు డ్రగ్ కంట్రోల్ కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్ హాట్లైన్ (1884141)కు తెలియజేయాలని అల్-సబా పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









