5,250 కిలోల మాదక ద్రవ్యాలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్
- June 10, 2023
కువైట్: దాదాపు 5,250 కిలోల వివిధ రకాల మాదక ద్రవ్యాలు, 2,600 సైకోట్రోపిక్ టాబ్లెట్లను కలిగి ఉన్న వివిధ దేశాలకు చెందిన ఏడుగురు అనుమానితులను అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. భద్రతా సిబ్బంది మదకద్రవ్యాల డీలర్ల ఉక్కుపాదం మోపుతున్నారని మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత మంత్రి , తాత్కాలిక రక్షణ మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ అల్-అహ్మద్ అల్-సబా వెల్లడించారు. ప్రతి ఒక్కరూ భద్రతా దళాలకు సహకరించాలని, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను అత్యవసర ఫోన్ (112) మరియు డ్రగ్ కంట్రోల్ కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్ హాట్లైన్ (1884141)కు తెలియజేయాలని అల్-సబా పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!







