భారతీయ జంటను చంపిన వ్యక్తికి ఉరిశిక్ష ఖరారు
- June 16, 2023
యూఏఈ: దుబాయ్లోని కోర్ట్ ఆఫ్ కాసేషన్ భారతీయ జంటను చంపిన ఒక ఆసియా వ్యక్తికి విధించిన మరణశిక్షను సమర్థించింది. ఈ తీర్పును కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ జారీ చేయగా.. అప్పీల్ కోర్ట్ సమర్థించింది. దుబాయ్లోని అరేబియా రాంచెస్ ప్రాంతంలోని బాధితుల విల్లాలోకి చొరబడి వ్యాపారవేత్త హిరేన్ అధియా, అతని భార్య విధి అధియాను చంపాడు. వారి కుమార్తెను కత్తితో పొడిచి.. 2,000 Dhs దొంగిలించిన కేసులో నిందితుడిని కోర్టు దోషిగా తేల్చింది. భారతీయ దంపతులను చంపిన నిందితుడు గతంలోవారి ఇంట్లో పనిచేశాడని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
తాజా వార్తలు
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!







