భారతీయ జంటను చంపిన వ్యక్తికి ఉరిశిక్ష ఖరారు
- June 16, 2023
యూఏఈ: దుబాయ్లోని కోర్ట్ ఆఫ్ కాసేషన్ భారతీయ జంటను చంపిన ఒక ఆసియా వ్యక్తికి విధించిన మరణశిక్షను సమర్థించింది. ఈ తీర్పును కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ జారీ చేయగా.. అప్పీల్ కోర్ట్ సమర్థించింది. దుబాయ్లోని అరేబియా రాంచెస్ ప్రాంతంలోని బాధితుల విల్లాలోకి చొరబడి వ్యాపారవేత్త హిరేన్ అధియా, అతని భార్య విధి అధియాను చంపాడు. వారి కుమార్తెను కత్తితో పొడిచి.. 2,000 Dhs దొంగిలించిన కేసులో నిందితుడిని కోర్టు దోషిగా తేల్చింది. భారతీయ దంపతులను చంపిన నిందితుడు గతంలోవారి ఇంట్లో పనిచేశాడని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
తాజా వార్తలు
- చైనా ప్రీమియర్ లీ చియాంగ్తో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ కీలక భేటీ
- ఇరాన్కు ట్రంప్ అల్టిమేటం!
- రాజస్థాన్ పై హైదరాబాద్ విజయం
- గమ్యస్థానానికి సురక్షితంగా చేరుదాం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించిన అమెరికా
- బెట్టింగ్లు, జూదం పై కఠిన చర్యలు: డిజిపి హరీష్ కుమార్ గుప్తా
- మహిళల టీ20 ప్రపంచ కప్: రికార్డు స్థాయిలో రూ.81 కోట్ల ప్రైజ్ మనీ!
- ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్...
- యూఏఈ అధ్యక్షుడు–బహ్రెయిన్ రాజు భేటీ..
- డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!









