988 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన షేక్ మొహమ్మద్
- June 22, 2023
యూఏఈ: ఈద్ అల్ అదా సందర్భంగా 988 మంది ఖైదీలను విడుదల చేయాలని యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశించారు. వివిధ కేసుల్లో అభియోగాలు మోపబడి జైలులో శిక్షలు అనుభిస్తున్న ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. ప్రతి సంవత్సరం ఈద్ అల్ అదా సందర్భంగా షేక్ మొహమ్మద్ సత్ఫరివర్తన కలిగిన అనేక మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించి.. వారిని జన జీవన స్రవంతిలో తమ కుటుంబాలతో కలిసి పునర్ జీవితాన్ని మొదలుపెట్టేందుకు అవకాశం కల్పిస్తుంటారు.
తాజా వార్తలు
- కువైట్లో ‘వికసిత్ భారత్ 2047: ఇండియా-కువైట్ డైలాగ్స్’ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ముగిసిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్..!!
- విజిట్ వీసా గడువు ముగిసిన వారి గురించి చెప్పకపోతే..జైలు శిక్, SR50,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ లక్కీ డే డ్రా..Dh5 మిలియన్లు గెలిచిన విజేత..!!
- ప్రైవేట్ రంగానికి కొత్త వర్కింగ్ అవర్స్..ప్రకటించిన ఖతార్..!!
- ఒమన్ లో రవిశంకర్ సెలబ్రేట్ లైఫ్ ఇంటరాక్షన్ సక్సెస్..!!
- ఏఐ ప్రభావం షాకింగ్, ఉద్యోగాలకు భారీ ముప్పు?
- Bangladesh: తారిక్ రెహమాన్ ప్రధాని కావడం భారత్కు ప్రయోజనమా?
- బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం









