988 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన షేక్ మొహమ్మద్
- June 22, 2023
యూఏఈ: ఈద్ అల్ అదా సందర్భంగా 988 మంది ఖైదీలను విడుదల చేయాలని యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశించారు. వివిధ కేసుల్లో అభియోగాలు మోపబడి జైలులో శిక్షలు అనుభిస్తున్న ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. ప్రతి సంవత్సరం ఈద్ అల్ అదా సందర్భంగా షేక్ మొహమ్మద్ సత్ఫరివర్తన కలిగిన అనేక మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించి.. వారిని జన జీవన స్రవంతిలో తమ కుటుంబాలతో కలిసి పునర్ జీవితాన్ని మొదలుపెట్టేందుకు అవకాశం కల్పిస్తుంటారు.
తాజా వార్తలు
- ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించిన అమెరికా
- బెట్టింగ్లు, జూదం పై కఠిన చర్యలు: డిజిపి హరీష్ కుమార్ గుప్తా
- మహిళల టీ20 ప్రపంచ కప్: రికార్డు స్థాయిలో రూ.81 కోట్ల ప్రైజ్ మనీ!
- ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్...
- యూఏఈ అధ్యక్షుడు–బహ్రెయిన్ రాజు భేటీ..
- డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!
- అందుబాటులోకి 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు
- పూర్తయిన ఆశా భోంస్లే అంత్యక్రియలు..
- తెలంగాణ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!









