130,000 అక్రమ ప్రవాసులపై దర్యాప్తునకు కొత్త కమిటీ..!
- June 24, 2023
కువైట్: కువైట్ లోని దాదాపు 130,000 మంది అక్రమ ప్రవాసులను పరిశీలించడానికి కువైట్ కొత్త కమిటీని ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు స్థానిక మీడియా తెలిపింది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ త్వరలో కమిటీని ఏర్పాటు చేయనుందని సమాచారం. 130,000 మంది నిర్వాసితులు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించారని నివేదిక పేర్కొంది. రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన నిర్వాసితులకు కమిటీ గడువు విధించదని, అయితే, ఇది కువైట్లో రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించే వారి సంఖ్యను తగ్గించాలని చూస్తున్నట్లు నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







