జిలీబ్లో ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌజ్
- July 05, 2023
కువైట్: కువైట్లోని భారత రాయబారి హెచ్ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైకా జులై 5న ఉదయం 11 గంటల నుంచి జ్లీబ్ అల్ షువౌఖ్లో భారతీయ కమ్యూనిటీని కలుసుకుని వారి ఫిర్యాదులను వింటారు.ఈ కార్యక్రమంలో రాయబారితోపాటు కాన్సులర్ అధికారులు పాల్గొంటారు . రాయబారితో తమ కాన్సులర్ సమస్యలను చర్చించాలనుకునే భారతీయ పౌరులందరూ జూలై 5వ తేదీ బుధవారం ఉదయం 10:00 గంటల నుండి వేదిక వద్ద నమోదు చేసుకోవాలని ఎంబసీ సూచించింది.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







