జిలీబ్‌లో ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌజ్

- July 05, 2023 , by Maagulf
జిలీబ్‌లో ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌజ్

కువైట్: కువైట్‌లోని భారత రాయబారి హెచ్‌ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైకా జులై 5న ఉదయం 11 గంటల నుంచి జ్లీబ్ అల్ షువౌఖ్‌లో భారతీయ కమ్యూనిటీని కలుసుకుని వారి ఫిర్యాదులను వింటారు.ఈ కార్యక్రమంలో రాయబారితోపాటు  కాన్సులర్ అధికారులు పాల్గొంటారు . రాయబారితో తమ కాన్సులర్ సమస్యలను చర్చించాలనుకునే భారతీయ పౌరులందరూ జూలై 5వ తేదీ బుధవారం ఉదయం 10:00 గంటల నుండి వేదిక వద్ద నమోదు చేసుకోవాలని ఎంబసీ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com