జిలీబ్లో ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌజ్
- July 05, 2023
కువైట్: కువైట్లోని భారత రాయబారి హెచ్ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైకా జులై 5న ఉదయం 11 గంటల నుంచి జ్లీబ్ అల్ షువౌఖ్లో భారతీయ కమ్యూనిటీని కలుసుకుని వారి ఫిర్యాదులను వింటారు.ఈ కార్యక్రమంలో రాయబారితోపాటు కాన్సులర్ అధికారులు పాల్గొంటారు . రాయబారితో తమ కాన్సులర్ సమస్యలను చర్చించాలనుకునే భారతీయ పౌరులందరూ జూలై 5వ తేదీ బుధవారం ఉదయం 10:00 గంటల నుండి వేదిక వద్ద నమోదు చేసుకోవాలని ఎంబసీ సూచించింది.
తాజా వార్తలు
- తాజా పరిణామాలపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!
- ఎక్సెప్షనల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీకి గైడ్ లైన్స్..!!
- యూఏఈలో ఫ్రాడ్ కేసు..ఇద్దరికి 3 ఏళ్ల జైలుశిక్ష..!!
- కువైట్లో భారత్ మేళా 2026 విజయవంతం..!!
- టాప్ 100 లో కింగ్ హమద్ యూనివర్సిటీ హాస్పిటల్..!!
- ముంబై-మస్కట్ ఫ్లైట్ లో రాత్రంతా చిక్కుకుపోయిన ప్రయాణికులు..!!
- ఇన్స్టంట్ లోన్స్: మీ స్మార్ట్ఫోన్ నుంచే తక్షణ రుణం
- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
- కువైట్లో ‘వికసిత్ భారత్ 2047: ఇండియా-కువైట్ డైలాగ్స్’ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ముగిసిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్..!!









