జిలీబ్లో ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌజ్
- July 05, 2023
కువైట్: కువైట్లోని భారత రాయబారి హెచ్ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైకా జులై 5న ఉదయం 11 గంటల నుంచి జ్లీబ్ అల్ షువౌఖ్లో భారతీయ కమ్యూనిటీని కలుసుకుని వారి ఫిర్యాదులను వింటారు.ఈ కార్యక్రమంలో రాయబారితోపాటు కాన్సులర్ అధికారులు పాల్గొంటారు . రాయబారితో తమ కాన్సులర్ సమస్యలను చర్చించాలనుకునే భారతీయ పౌరులందరూ జూలై 5వ తేదీ బుధవారం ఉదయం 10:00 గంటల నుండి వేదిక వద్ద నమోదు చేసుకోవాలని ఎంబసీ సూచించింది.
తాజా వార్తలు
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్రాజు







