ఈ వారాంతంలో కొత్త గరిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు..!
- July 07, 2023
కువైట్: ఈ వారాంతంలో ఉష్ణోగ్రతలు 50 నుండి 52 డిగ్రీల సెల్సియస్కు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్త ఫహద్ అల్-ఒతైబీ తెలిపారు. సిపియంట్రీలో వారాంతపు ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిని తాకే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా శుక్రవారం నుండి, వారాంతంలో దేశ వాతావరణం చాలా వేడిగా ఉండే అవకాశం ఉందని ఫహద్ అల్-ఒతైబి తెలిపారు. వాయువ్య గాలి గంటకు 10 నుండి 35 కిలోమీటర్ల వేగంతో వీస్తుందని అల్-ఒటైబి వివరించారు. వచ్చే ఆదివారం వరకు వేడి వాతావరణం కొనసాగుతుందని, ఈ సమయాల్లో ఎండకు ప్రభావితం కావొద్దని, వీలైనంత వరకు ఎక్కువ ద్రవాలు తాగాలని ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







