తన క్లాస్మేట్స్, కుటుంబ సభ్యులను కలుసుకున్న యూఏఈ అధ్యక్షుడు
- July 08, 2023
యూఏఈ: యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన సహవిద్యార్థులను, వారి కుటుంబ సభ్యులతో కలిసి కలుసుకున్నారు. వైస్ ప్రెసిడెంట్, ఉప ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ప్రెసిడెన్షియల్ కోర్ట్ మంత్రి హిస్ హైనెస్ షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కూడా హాజరయ్యారు. ఈ స్నేహపూర్వక సమావేశంలో తన సహోద్యోగులను కలుసుకున్నందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. వీరితో తనకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని తెలిపారు. సోషల్ మీడియాలో షేర్ చేయబడిన ఫోటోలు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ తన క్లాస్మేట్లను పలకరిస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
- శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
- రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్
- ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం
- తన పేరుతో సేవా సంస్థలు ఏర్పాటు పై కేటీఆర్ స్పందన
- ప్రమాదంలో గ్రామ సచివాలయాలు: పీపుల్స్ పల్స్ అధ్యయనంలో వ్యవస్థాగత వైఫల్యాలు బహిర్గతం
- అదనపు ఛార్జీలపై ఇండియన్ ఎంబసీ క్లారిటీ..!!
- ఖతార్ లో ఆకట్టుకుంటున్న త్రోబ్యాక్ ఫుడ్ ఫెస్టివల్..!!
- డీప్ఫేక్ ఆఫెన్స్ ప్రపొజల్.. అధ్యయనానికి సిఫార్సు..!!









