తన క్లాస్మేట్స్, కుటుంబ సభ్యులను కలుసుకున్న యూఏఈ అధ్యక్షుడు
- July 08, 2023
యూఏఈ: యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన సహవిద్యార్థులను, వారి కుటుంబ సభ్యులతో కలిసి కలుసుకున్నారు. వైస్ ప్రెసిడెంట్, ఉప ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ప్రెసిడెన్షియల్ కోర్ట్ మంత్రి హిస్ హైనెస్ షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కూడా హాజరయ్యారు. ఈ స్నేహపూర్వక సమావేశంలో తన సహోద్యోగులను కలుసుకున్నందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. వీరితో తనకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని తెలిపారు. సోషల్ మీడియాలో షేర్ చేయబడిన ఫోటోలు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ తన క్లాస్మేట్లను పలకరిస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







