అధికారిక పత్రాలు ఫోర్జరీ.. 33మంది ఫిలిప్పీన్స్ ముఠా అరెస్ట్
- July 08, 2023
కువైట్: దేశంలోని ఫిలిప్పీన్స్ కమ్యూనిటీ కోసం అధికారిక పత్రాలను ఫోర్జరీ చేస్తున్న ముఠాను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరెస్ట్ చేసింది. దేశంలోని చట్టాలను ఉల్లంఘించేవారిని అరికట్టడానికి డిప్యూటీ ప్రధాని, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ తలాల్ ఖలీద్ అల్-అహ్మద్ అల్-సబా మార్గదర్శకాల మేరకు ఫోర్జరీ ముఠాను పట్టుకున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కమ్యూనిటీ సభ్యుల కోసం స్టడీ సర్టిఫికెట్లు, వివాహ ఒప్పందాలు, డ్రైవింగ్ పర్మిట్లు వంటి మోసపూరిత పత్రాలను జారీ చేసిన 33 మంది ఫిలిపినోలను పట్టుకోవడంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఫిలిప్పీన్స్ రాయబార కార్యాలయం సహకారం అందించాయని పేర్కొన్నారు. వారిపై తదుపరి చట్టపరమైన ప్రక్రియల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్
- సమిష్టి కృషితోనే స్పోర్ట్స్ మీట్ విజయవంతం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
- శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
- రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్
- ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం









