సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లో రెండు కొత్త పర్యాటక స్టేషన్లు
- July 08, 2023
మస్కట్: సందర్శకులకు ఆహ్లాదకరమైన మరియు విలక్షణమైన పర్యాటక అనుభవాన్ని అందించడానికి... అల్ అష్ఖారా ఫోరమ్ రాస్ అల్-హద్ స్టేషన్ తో పాటు అల్ కమిల్, అల్-వాఫీ విలాయత్లలో ఏకీకృత పర్యాటక స్టేషన్ ప్రారంభించబడింది. దక్షిణ అల్ షర్కియా గవర్నరేట్ పర్యాటక ప్రదేశాలను సందర్శకులను పరిచయం చేయడం, వారికి ఉత్తేజకరమైన మరియు ఆనందించే అనుభవాన్ని అందించడం ఈ స్టేషన్ల లక్ష్యం. అజ్వా అల్ అష్ఖారా కార్యకలాపాలు జూలై 5న ప్రారంభమయ్యాయి. జూలై 24 వరకు ఇవి కొనసాగుతాయని అల్-కమిల్, అల్-వాఫీ డిప్యూటీ గవర్నర్, అల్-అష్ఖారా ఫోరమ్ ప్రధాన ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు షేక్ ముహమ్మద్ బిన్ అలీ అల్ హినై స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా తెలిపారు. అజ్వా అల్-అష్ఖారా ఫోరమ్ ఉదయం 10 నుండి రాత్రి 10 గంటల వరకు సందర్శకులను ఆహ్వానిస్తుందని తెలిపారు.
తాజా వార్తలు
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!







