ఆరో రింగ్ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి, ఎనిమిది మందికి గాయాలు
- July 10, 2023
కువైట్: ఆదివారం మధ్యాహ్నం ఆరో రింగ్ రోడ్డులో మూడు వాహనాలు ఢీకొన్న ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయి. నివేదిక ప్రకారం.. ఆరో రింగ్ రోడ్డులో మూడు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 3 మంది మృతి చెందగా, 8 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.
తాజా వార్తలు
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- 'మార్గం మార్చుకోండి, వెనక్కి వెళ్ళండి': అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
- ఉపదేశామృత తరంగిణి పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
- టెహ్రాన్లో గాంధీ ఆసుపత్రి ధ్వంసం!
- హోర్ముజ్ జలసంధిని అందరికీ తెరవాలని ఆస్ట్రేలియా పిలుపు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!









