వాహనానికి నిప్పంటించిన సౌదీ పౌరుడి అరెస్ట్
- July 11, 2023
రియాద్: వాడి అల్-దవాసిర్ గవర్నరేట్ లో ఉద్దేశపూర్వకంగా వాహనానికి నిప్పు పెట్టినందుకు సౌదీ పౌరుడిని రియాద్ రీజియన్ పోలీసులు అరెస్టు చేశారు. ఓనర్తో వివాదం తలెత్తడంతో సదరు పౌరుడు వాహనానికి నిప్పంటించాడని పోలీసులు తెలిపారు. అలాగే సౌదీ అరేబియా యాంటీ-సైబర్ క్రైమ్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు మరొక వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అతను సంఘటనను డాక్యుమెంట్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ప్రచురించాడు. పౌరుడు వాహనానికి నిప్పంటిస్తున్నప్పటి సీసీ ఫుటేజీని పబ్లిక్ సెక్యూరిటీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. నిందితుడిని అరెస్టు చేశామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారని, వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించినట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- 'మార్గం మార్చుకోండి, వెనక్కి వెళ్ళండి': అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
- ఉపదేశామృత తరంగిణి పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
- టెహ్రాన్లో గాంధీ ఆసుపత్రి ధ్వంసం!
- హోర్ముజ్ జలసంధిని అందరికీ తెరవాలని ఆస్ట్రేలియా పిలుపు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!









