వాహనానికి నిప్పంటించిన సౌదీ పౌరుడి అరెస్ట్
- July 11, 2023
రియాద్: వాడి అల్-దవాసిర్ గవర్నరేట్ లో ఉద్దేశపూర్వకంగా వాహనానికి నిప్పు పెట్టినందుకు సౌదీ పౌరుడిని రియాద్ రీజియన్ పోలీసులు అరెస్టు చేశారు. ఓనర్తో వివాదం తలెత్తడంతో సదరు పౌరుడు వాహనానికి నిప్పంటించాడని పోలీసులు తెలిపారు. అలాగే సౌదీ అరేబియా యాంటీ-సైబర్ క్రైమ్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు మరొక వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అతను సంఘటనను డాక్యుమెంట్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ప్రచురించాడు. పౌరుడు వాహనానికి నిప్పంటిస్తున్నప్పటి సీసీ ఫుటేజీని పబ్లిక్ సెక్యూరిటీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. నిందితుడిని అరెస్టు చేశామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారని, వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించినట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







