జపాన్లోని పౌరులకు హెచ్చరికలు జారీ చేసిన యూఏఈ ఎంబసీ
- July 11, 2023
యూఏఈ: టోక్యోలోని యూఏఈ ఎంబసీ ఎమిరేట్స్ పౌరులను ఉద్దేశించి సూచనలు చేసింది. ప్రతికూల వాతావరణం కారణంగా జపాన్లోని ఎమిరాటిస్లు జాగ్రత్తగా ఉండాలని ట్విట్టర్లో హెచ్చరికలు జారీ చేసింది. జూలై 11 వరకు క్యుషు ద్వీపం, ఫుకుయోకా, సాగా మరియు ఓయిటా ప్రాంతాలలో జాగ్రత్తగా ఉండాలని అధికార యంత్రాంగం పౌరులను కోరింది. తుఫాను ఈశాన్య దిశగా కదులుతుందని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరించింది. జపాన్ అధికారులు జారీ చేసిన భద్రతా సూచనలను పాటించాలని యూఏఈ రాయబార కార్యాలయం పౌరులను కోరింది. అత్యవసర పరిస్థితుల్లో యూఏఈ పౌరులు +81-90-5966-3000 +97180024 నంబర్లను సంప్రదించాలని సూచించింది.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







