జపాన్లోని పౌరులకు హెచ్చరికలు జారీ చేసిన యూఏఈ ఎంబసీ
- July 11, 2023
యూఏఈ: టోక్యోలోని యూఏఈ ఎంబసీ ఎమిరేట్స్ పౌరులను ఉద్దేశించి సూచనలు చేసింది. ప్రతికూల వాతావరణం కారణంగా జపాన్లోని ఎమిరాటిస్లు జాగ్రత్తగా ఉండాలని ట్విట్టర్లో హెచ్చరికలు జారీ చేసింది. జూలై 11 వరకు క్యుషు ద్వీపం, ఫుకుయోకా, సాగా మరియు ఓయిటా ప్రాంతాలలో జాగ్రత్తగా ఉండాలని అధికార యంత్రాంగం పౌరులను కోరింది. తుఫాను ఈశాన్య దిశగా కదులుతుందని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరించింది. జపాన్ అధికారులు జారీ చేసిన భద్రతా సూచనలను పాటించాలని యూఏఈ రాయబార కార్యాలయం పౌరులను కోరింది. అత్యవసర పరిస్థితుల్లో యూఏఈ పౌరులు +81-90-5966-3000 +97180024 నంబర్లను సంప్రదించాలని సూచించింది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







