సీత, దేవి అనే ఇద్దరు అమ్మాయిల కథ..
- May 14, 2016
సందీప్, భవ్యశ్రీ, రణధీర్, కోమలి నటీనటులుగా రూపొందుతున్న చిత్రం 'నేను సీతాదేవి'. శ్రీనివాస్ మల్లం దర్శకుడు. చిటుకుల సందీప్ నిర్మాత. చైతన్య రాజా స్వరాలందించారు. ఇటీవల హైదరాబాద్లో పాటల్ని విడుదల చేశారు. ఎమ్మెస్ రాజు ఆడియో సీడీలను ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ '' సీత, దేవి అనే ఇద్దరు అమ్మాయిల కథ ఇది. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమా బాగా వచ్చింది'' అని అన్నారు. ''చైతన్య చక్కని పాటలందించారు. సునీల్ కశ్యప్ నేపథ్య సంగీతం, శివ ఫొటోగ్రఫీ సినిమాకు హైలైట్గా నిలుస్తాయి'' అని నిర్మాత చెప్పారు. పాశం యాదగిరి, రణధీర్, కోమలి, భవ్యశ్రీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









