సీత, దేవి అనే ఇద్దరు అమ్మాయిల కథ..
- May 14, 2016
సందీప్, భవ్యశ్రీ, రణధీర్, కోమలి నటీనటులుగా రూపొందుతున్న చిత్రం 'నేను సీతాదేవి'. శ్రీనివాస్ మల్లం దర్శకుడు. చిటుకుల సందీప్ నిర్మాత. చైతన్య రాజా స్వరాలందించారు. ఇటీవల హైదరాబాద్లో పాటల్ని విడుదల చేశారు. ఎమ్మెస్ రాజు ఆడియో సీడీలను ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ '' సీత, దేవి అనే ఇద్దరు అమ్మాయిల కథ ఇది. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమా బాగా వచ్చింది'' అని అన్నారు. ''చైతన్య చక్కని పాటలందించారు. సునీల్ కశ్యప్ నేపథ్య సంగీతం, శివ ఫొటోగ్రఫీ సినిమాకు హైలైట్గా నిలుస్తాయి'' అని నిర్మాత చెప్పారు. పాశం యాదగిరి, రణధీర్, కోమలి, భవ్యశ్రీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







