సీత, దేవి అనే ఇద్దరు అమ్మాయిల కథ..
- May 14, 2016
సందీప్, భవ్యశ్రీ, రణధీర్, కోమలి నటీనటులుగా రూపొందుతున్న చిత్రం 'నేను సీతాదేవి'. శ్రీనివాస్ మల్లం దర్శకుడు. చిటుకుల సందీప్ నిర్మాత. చైతన్య రాజా స్వరాలందించారు. ఇటీవల హైదరాబాద్లో పాటల్ని విడుదల చేశారు. ఎమ్మెస్ రాజు ఆడియో సీడీలను ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ '' సీత, దేవి అనే ఇద్దరు అమ్మాయిల కథ ఇది. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమా బాగా వచ్చింది'' అని అన్నారు. ''చైతన్య చక్కని పాటలందించారు. సునీల్ కశ్యప్ నేపథ్య సంగీతం, శివ ఫొటోగ్రఫీ సినిమాకు హైలైట్గా నిలుస్తాయి'' అని నిర్మాత చెప్పారు. పాశం యాదగిరి, రణధీర్, కోమలి, భవ్యశ్రీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!







