'24' మూవీ పైరసీ బారిన పడిందని...
- May 15, 2016
హీరో సూర్య త్రిపాత్రాభినయం చేసిన '24' మూవీ పైరసీ బారిన పడిందని సూర్య కజిన్, నిర్మాత కూడా అయిన జ్ఞానవేల్ రాజా దీక్షకు దిగాడు. బెంగుళూరులోని ఓ థియేటర్లో ఈ సినిమా తమిళ వెర్షన్ను పైరసీ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేశారని, అయినా దీనిని అడ్డుకునేందుకు తమిళ చిత్ర పరిశ్రమ ముందుకు రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.'శుక్రవారం నుంచి నేను నిరాహార దీక్ష చేస్తున్నా ఇండస్ట్రీ పట్టించుకోలేదని' జ్ఞానవేల్ రాజా వాపోయాడు. అయితే పైరసీ బెడదను నివారించేందుకు ఇండస్ట్రీ పెద్దలు గట్టి చర్యలు తీసుకునేంతవరకూ తాను పోరాడతానని ఆయన అంటున్నాడు. తెలుగులో ఈ చిత్రం బాగానే ఆడుతున్నా తమిళ బాక్సాఫీస్ వద్ద ఏవరేజ్ టాక్ తెచ్చుకోవడంతో రాజా కలవరపడుతున్నాడు.
తాజా వార్తలు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్









