'24' మూవీ పైరసీ బారిన పడిందని...
- May 15, 2016
హీరో సూర్య త్రిపాత్రాభినయం చేసిన '24' మూవీ పైరసీ బారిన పడిందని సూర్య కజిన్, నిర్మాత కూడా అయిన జ్ఞానవేల్ రాజా దీక్షకు దిగాడు. బెంగుళూరులోని ఓ థియేటర్లో ఈ సినిమా తమిళ వెర్షన్ను పైరసీ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేశారని, అయినా దీనిని అడ్డుకునేందుకు తమిళ చిత్ర పరిశ్రమ ముందుకు రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.'శుక్రవారం నుంచి నేను నిరాహార దీక్ష చేస్తున్నా ఇండస్ట్రీ పట్టించుకోలేదని' జ్ఞానవేల్ రాజా వాపోయాడు. అయితే పైరసీ బెడదను నివారించేందుకు ఇండస్ట్రీ పెద్దలు గట్టి చర్యలు తీసుకునేంతవరకూ తాను పోరాడతానని ఆయన అంటున్నాడు. తెలుగులో ఈ చిత్రం బాగానే ఆడుతున్నా తమిళ బాక్సాఫీస్ వద్ద ఏవరేజ్ టాక్ తెచ్చుకోవడంతో రాజా కలవరపడుతున్నాడు.
తాజా వార్తలు
- దుబాయ్కు భారత కొత్త కాన్సుల్ జనరల్గా డా. ఎమ్మడి విష్ణు వర్ధన్ రెడ్డి నియామకం
- హైదరాబాద్ వాసులకు అలర్ట్: సీపీ సజ్జనార్ కీలక సూచనలు..
- భారత్-చైనా-భూటాన్ ట్రై-జంక్షన్ వద్ద వ్యూహాత్మక రైల్వే లైన్
- వరంగల్–కరీంనగర్ నేషనల్ హైవే
- ఖతార్లో డ్రైవర్ లేని రోబోటాక్సీలు.. సక్సెస్ రేట్ 94శాతం..!!
- బైక్ చోరీతో పాటు డిజిటల్ బ్యాంకింగ్ ఫ్రాడ్.. సీరియల్ దొంగపై కేసు..!!
- కువైట్లో నర్సింగ్ సిబ్బందికి కొత్త అలవెన్సులు, బోనస్లు..!!
- ఖరీఫ్ సీజన్కు దోఫార్లో కట్టుదిట్టమైన భద్రత..!!
- అబుదాబిలో ముగిసిన పెట్ నమోదు గడువు.. అమల్లోకి ఫైన్స్..!!
- ఒబెసిటీ చికిత్సకు తొలి ఓరల్ మెడిసిన్ కు సౌదీ అనుమతి..!!







