మస్కట్లో ఆకట్టుకుంటున్న 'లోగోస్ హోప్'
- July 15, 2023
మస్కట్: ప్రపంచంలోనే అతిపెద్ద తేలియాడే పుస్తక ప్రదర్శన 'లోగోస్ హోప్' 2023 జూలై 14 నుండి 22 వరకు మస్కట్లో జరుగుతున్న విషయం తెలిసిందే. జూలై 14న ప్రారంభమైన ఈ ప్రదర్శన సందర్శకులను ఆకట్టకుంటుంది. పుస్తకాలు, విజ్ఞాన ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చిల్డ్రన్స్ పబ్లిక్ లైబ్రరీ ప్రకటించింది. ఓడపై నుంచి సముంద్రం అద్భుతమైన వీక్షణలను పొందడంతోపాటు పుస్తక పఠనం చేసే అవకాశాన్ని ఈ ఫెయిర్ అందిస్తుంది. అదే విధంగా సందర్శకులు షిప్లో జరిగే రైటింగ్ వర్క్షాప్లు మరియు ఆసక్తికరమైన సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా పాల్గొని ఆస్వాదించవచ్చు.
తాజా వార్తలు
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..









