జెడ్డాలో చర్చలు జరిపిన క్రౌన్ ప్రిన్స్, జపాన్ ప్రధాని
- July 17, 2023
జెడ్డా: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆదివారం విసృత చర్చలు జరిపారు. జెద్దాలోని అల్-సలామ్ ప్యాలెస్లో ప్రిన్స్ మహ్మద్ కిషిదాకు ఆత్మీయంగా స్వాగతం పలికారు. జపాన్ ప్రధాని రాక సందర్భంగా అధికారిక రిసెప్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సౌదీ-జపనీస్ విజన్ 2030కి అనుగుణంగా ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించారు. ముఖ్యంగా ఆర్థిక, వాణిజ్యం, పెట్టుబడి మరియు సాంస్కృతిక రంగాలలో సహకారాన్ని పెంపొందించే మార్గాలపై వారు చర్చలు జరిపారు. వారు అనేక ప్రాంతీయ - అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు. అనంతరం జపాన్ ప్రధాన మంత్రి ఆధ్వర్యంలోని జపాన్ కంపెనీల అధిపతులు, వ్యాపార యజమానుల బృందంతో క్రౌన్ ప్రిన్స్ సమావేశమయ్యారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









