ఇండియన్ ట్రావెల్స్: దుబాయ్ టాప్ అంతర్జాతీయ గో-టు హాట్స్పాట్
- July 17, 2023
దుబాయ్: 2023 ప్రథమార్థంలో భారతదేశం నుండి వచ్చే ప్రయాణికుల కోసం దుబాయ్ అగ్ర అంతర్జాతీయ గమ్యస్థానంగా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో బ్యాంకాక్, లండన్, సింగపూర్, వుంగ్ టౌ (వియత్నాం), కౌలాలంపూర్, హో చి మిన్ సిటీ (వియత్నాం), పారిస్ మరియు హనోయి ఉన్నాయి. 2023 H1లో భారతీయ ప్రయాణికులు అత్యధికంగా బుక్ చేసిన దేశీయ గమ్యస్థానాలుగా న్యూఢిల్లీ, జైపూర్, బెంగళూరు, రిషికేశ్, ముంబై, హైదరాబాద్, చెన్నై, పూణే, మనాలి మరియు గుర్గావ్ నిలిచాయి. 2023 సంవత్సరం ప్రథమార్థంలో భారతదేశాన్ని సందర్శించిన విదేశీ పర్యాటకులలో యూఏఈ నుండి వచ్చిన సందర్శకులు మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత వరుసగా యూకే, యూఎస్, రష్యా ఉన్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీలలో ఒకటైన Booking.com, ఇండో-ఆసియన్ న్యూస్ సర్వీస్ సంయుక్తంగా 2023 మొదటి అర్ధభాగంలో ఇండియన్స్ దేశీయ, అంతర్జాతీయ వాయేజర్ల ప్రయాణ ప్రాధాన్యతలను వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







