ఖతార్ ప్రాదేశిక జలాల్లో 'రెడ్ స్పాట్'పై ముగిసిన దర్యాప్తు
- July 19, 2023
దోహా: ఖతారీ ప్రాదేశిక జలాల్లో రెడ్ స్పాట్ పై దర్యాప్తు ముగిసింది. దీనిపై నిపుణులు రూపొందించిన నివేదిక పర్యావరణం, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకు చేరింది. మంత్రిత్వ శాఖకు చెందిన సంబంధిత ఏజెన్సీలు వేగంగా స్పందించి, నమూనాలను పర్యవేక్షించడానికి మరియు సేకరించడానికి, స్పాట్ను పరిశీలించడానికి ప్రత్యేక బృందాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేశాయి. ఈ ప్రదేశంలోని జలాల్లో ఎలాంటి పారిశ్రామిక కాలుష్యం లేదని నివేదికలో నిపుణులు స్పష్టం చేశారు. ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ అండ్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్లోని లాబొరేటరీలలో వాటర్ ఎన్విరాన్మెంట్ క్వాలిటీ టీమ్ నిర్వహించిన పరీక్షలో రెడ్ స్పాట్ అనేది కొన్ని రకాల పాచి, ఆల్గేల కారణంగా ఇది ఏర్పడిందని, దీన్ని "రెడ్ టైడ్" అని పిలుస్తారని పేర్కొంది.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









