ఖతార్ ప్రాదేశిక జలాల్లో 'రెడ్ స్పాట్'పై ముగిసిన దర్యాప్తు
- July 19, 2023
దోహా: ఖతారీ ప్రాదేశిక జలాల్లో రెడ్ స్పాట్ పై దర్యాప్తు ముగిసింది. దీనిపై నిపుణులు రూపొందించిన నివేదిక పర్యావరణం, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకు చేరింది. మంత్రిత్వ శాఖకు చెందిన సంబంధిత ఏజెన్సీలు వేగంగా స్పందించి, నమూనాలను పర్యవేక్షించడానికి మరియు సేకరించడానికి, స్పాట్ను పరిశీలించడానికి ప్రత్యేక బృందాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేశాయి. ఈ ప్రదేశంలోని జలాల్లో ఎలాంటి పారిశ్రామిక కాలుష్యం లేదని నివేదికలో నిపుణులు స్పష్టం చేశారు. ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ అండ్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్లోని లాబొరేటరీలలో వాటర్ ఎన్విరాన్మెంట్ క్వాలిటీ టీమ్ నిర్వహించిన పరీక్షలో రెడ్ స్పాట్ అనేది కొన్ని రకాల పాచి, ఆల్గేల కారణంగా ఇది ఏర్పడిందని, దీన్ని "రెడ్ టైడ్" అని పిలుస్తారని పేర్కొంది.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







