ఖతార్ ప్రాదేశిక జలాల్లో 'రెడ్ స్పాట్'పై ముగిసిన దర్యాప్తు
- July 19, 2023
దోహా: ఖతారీ ప్రాదేశిక జలాల్లో రెడ్ స్పాట్ పై దర్యాప్తు ముగిసింది. దీనిపై నిపుణులు రూపొందించిన నివేదిక పర్యావరణం, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకు చేరింది. మంత్రిత్వ శాఖకు చెందిన సంబంధిత ఏజెన్సీలు వేగంగా స్పందించి, నమూనాలను పర్యవేక్షించడానికి మరియు సేకరించడానికి, స్పాట్ను పరిశీలించడానికి ప్రత్యేక బృందాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేశాయి. ఈ ప్రదేశంలోని జలాల్లో ఎలాంటి పారిశ్రామిక కాలుష్యం లేదని నివేదికలో నిపుణులు స్పష్టం చేశారు. ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ అండ్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్లోని లాబొరేటరీలలో వాటర్ ఎన్విరాన్మెంట్ క్వాలిటీ టీమ్ నిర్వహించిన పరీక్షలో రెడ్ స్పాట్ అనేది కొన్ని రకాల పాచి, ఆల్గేల కారణంగా ఇది ఏర్పడిందని, దీన్ని "రెడ్ టైడ్" అని పిలుస్తారని పేర్కొంది.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







