ఖతార్లో భారత రాయబారిగా విపుల్ నియాయకం
- July 24, 2023
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఢిల్లీలోని MEA ప్రధాన కార్యాలయంలో గల్ఫ్ విభాగంలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న విపుల్ ను గల్ఫ్ దేశమైన ఖతార్లో భారత రాయబారిగా నియమించారు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రకటించింది. 1998 బ్యాచ్కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి అయిన విపుల్ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నట్లు MEA పేర్కొంది. గతంలో ఖతార్ లో రాయబారిగా పనిచేసిన దీపక్ మిట్టల్ మార్చిలో భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇప్పుడు ప్రధానమంత్రి కార్యాలయంలో సంయుక్త కార్యదర్శిగా ఆయన పనిచేస్తున్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!
- తెలంగాణ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం
- బహ్రెయిన్లో ఇరాన్ పౌరుడికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్ రిటైల్ రంగంపై భారీ ఆశలు..Q4పై ఆశావహ దృక్పథం..!!







