కువైట్ లో గుండెపోటుతో భారత వ్యాపారి ముస్తఫా మృతి
- July 28, 2023
కువైట్: భారతీయ జాతీయుడు ముస్తఫా ( 56) జూలై 26న గుండెపోటుతో కువైట్లో మరణించారు. ముస్తఫా చిన్న తరహా వ్యాపారాలు చేస్తూ హవల్లీ ప్రాంతంలోని ప్రసిద్ధ అల్మాస్ రెస్టారెంట్కి యజమానిగా మారారు. అతను కువైట్లోని తమిళనాడు ముస్లిం కల్చరల్ అసోసియేషన్ (TMCA) అధ్యక్షుడిగా పనిచేశాడు. అతను IFL అసోసియేషన్లో చురుకైన సభ్యుడు. అనేక సామాజిక సేవలు చేస్తున్నాడు. TMCA నిర్వహించిన సామాజిక సామరస్య సదస్సు విజయవంతానికి ఆయనే ప్రధాన భూమిక పోషించారు. ముస్తఫా కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ముస్తఫా సంస్కరణలో పలువురు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







