కువైట్ లో గుండెపోటుతో భారత వ్యాపారి ముస్తఫా మృతి
- July 28, 2023
కువైట్: భారతీయ జాతీయుడు ముస్తఫా ( 56) జూలై 26న గుండెపోటుతో కువైట్లో మరణించారు. ముస్తఫా చిన్న తరహా వ్యాపారాలు చేస్తూ హవల్లీ ప్రాంతంలోని ప్రసిద్ధ అల్మాస్ రెస్టారెంట్కి యజమానిగా మారారు. అతను కువైట్లోని తమిళనాడు ముస్లిం కల్చరల్ అసోసియేషన్ (TMCA) అధ్యక్షుడిగా పనిచేశాడు. అతను IFL అసోసియేషన్లో చురుకైన సభ్యుడు. అనేక సామాజిక సేవలు చేస్తున్నాడు. TMCA నిర్వహించిన సామాజిక సామరస్య సదస్సు విజయవంతానికి ఆయనే ప్రధాన భూమిక పోషించారు. ముస్తఫా కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ముస్తఫా సంస్కరణలో పలువురు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు.
తాజా వార్తలు
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం









