ఎయిర్పోర్ట్ చెక్-ఇన్ సర్వీస్ ‘మారాహెబ్’ ప్రారంభం
- July 28, 2023ముస్కా: ఒమన్ ఎయిర్ పోర్ట్స్ సహకారంతో ఆఫ్ ఎయిర్పోర్ట్ చెక్-ఇన్ సర్వీస్ (మరాహెబ్)ను ప్రారంభించినట్టు ట్రాన్సమ్ హ్యాండ్లింగ్ కంపెనీ తెలిపింది. ట్రావెల్ మరియు టూరిజం రంగంలో వేగవంతమైన మార్పులకు అనుగుణంగా కొత్త సేవ అందుబాటులోకి వచ్చింది. ఇది మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడం ద్వారా ప్రయాణికుల అవసరాలను కూడా తీరుస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రయాణీకులు ట్రిప్కు ముందు ఎక్కడి నుండైనా చెక్-ఇన్ విధానాలను గరిష్టంగా 24 గంటలు మరియు కనిష్టంగా 6 గంటలలో పూర్తి చేయవచ్చు. ఒమన్ ఎయిర్పోర్ట్స్ సీఈఓ షేక్ అయ్మాన్ అహ్మద్ అల్ హోస్నీ మాట్లాడుతూ.. ఈ సర్వీస్ ప్రయాణికులకు మెరుగైన సేవలను అందిస్తుందని చెప్పారు. ఒమన్ ఎయిర్ పోర్ట్స్ తన సేవలను మెరుగుపరచడానికి, ప్రయాణీకులకు ఉత్తమ పరిష్కారాలను అందించడానికి నిరంతరం కృషి చేస్తున్నాయని అల్ హోస్నీ పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు