ఎండలో పనిపై నిషేధం. ఉల్లంఘిస్తే నివేదించండిలా
- July 30, 2023
రియాద్: ఎండలో పని చేయకుండా కార్మికులను నిషేధించే నిర్ణయంపై ఏవైనా ఉల్లంఘనలు జరిగితే నివేదించాలని మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి (MHRSD) ప్రతినిధి మహ్మద్ అల్-రౌజ్గీ ప్రతి ఒక్కరినీ కోరారు. నిషేధం నిర్ణయానికి సంబంధించిన ఉల్లంఘనలను గమనించిన వ్యక్తులు వాటిని MHRSD అప్లికేషన్ ద్వారా లేదా కస్టమర్ సర్వీస్ కోసం మంత్రిత్వ శాఖ యొక్క ఏకీకృత నంబర్: 19911 ద్వారా నివేదించవచ్చని ఆయన చెప్పారు.
నేషనల్ సెంటర్ ఆఫ్ మెట్రాలజీ (NCM) ప్రకారం.. కార్మికుల భద్రత మరియు ఆరోగ్యాన్ని సంరక్షించడం, ముఖ్యంగా ఉష్ణోగ్రతల నిరంతర పెరుగుదలతో వారికి ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున అధిక ఉష్ణోగ్రతల నుండి వారిని దూరంగా ఉండాలని MHRSD వెల్లడించింది. కార్మికులు ఎండలో పని చేయకుండా మధ్యాహ్నం 12:00 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు నిషేధం విధించిన నిర్ణయం జూలై 15 నుండి అమలులోకి వచ్చింది. ఇది సెప్టెంబర్ 15 వరకు కొనసాగుతుంది.
తాజా వార్తలు
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!







