విదేశీ నౌకని డిటెయిన్ చేసిన బహ్రెయిన్
- May 16, 2016
ఇంప్లిమెంటేషన్ కోర్ట్, ఓ విదేశీ నౌక డిటెన్షన్కి ఆదేశాలు జారీ చేసింది. 300,000 డాలర్ల విలువైన షుగర్ని ఆ షిప్ డ్యామేజ్ చేసిందనే ఆరోపణల నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. సదరు షిప్, ఓ గల్ఫ్ స్టేట్కి షుగర్ని సరఫరా చెయ్యాల్సి ఉంది. ఓ ఎక్స్పోర్ట్ కంపెనీ, ఆ షిప్తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఆ షిప్ నుంచి దుర్గంధం రావడంతో అధికారులు, దాన్ని బహ్రెయిన్కి తిరిగి పంపారు. విచారణ సందర్భంగా షిప్లోని సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే షుగర్ డ్యామేజీ అయినట్లు గుర్తించారు. ఎక్స్పోర్ట్ కంపెనీ, ఆ షిప్పై ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యింది. జరిగిన నష్టాన్ని ఆ షిప్పింగ్ కంపెనీ నుంచి పొందాలని భావిస్తోంది ఎక్స్పోర్ట్ కంపెనీ.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







