ఖరీఫ్ ప్రచారాన్ని ప్రారంభించిన ఒమన్ అక్రాస్ ఏజ్ మ్యూజియం
- August 06, 2023
మస్కట్: దోఫర్ గవర్నరేట్కు వెళ్లే సందర్శకులకు సాంస్కృతిక, విద్యా అనుభవాన్ని పెంపొందించడానికి ఒమన్ అక్రాస్ ఏజ్ మ్యూజియం "దమక్ వాసిల్" నినాదంతో ఖరీఫ్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారంలో భాగంగా ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియం అన్ని వయసుల కుటుంబాలకు మరియు వ్యక్తులకు అనువైన గమ్యస్థానంగా నిలపడమే లక్ష్యాన్ని పెట్టుకుంది. మ్యూజియం అనేది ఒమన్ సుల్తానేట్ వివిధ చారిత్రక యుగాలను అన్వేషించడానికి, మొదటి నివాసుల నుండి పునరుజ్జీవనోద్యమ కాలం వరకు సమాచారాన్ని ప్రదర్శించడంలో తాజా ఇంటరాక్టివ్ సాంకేతికతలను ఉపయోగించినట్లు ఏజ్ మ్యూజియం వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!







