జిలీబ్లో రెండు వాహనాలు దగ్ధం
- August 06, 2023
కువైట్: జిలీబ్ ప్రాంతంలో రెండు వాహనాల్లో మంటలు చెలరేగాయి. అయితే, ఈ ఘటనలో ఎటువంటి మానవ ప్రాణనష్టం జరగపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందగానే అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని చర్యలు చేపట్టారు. వాహనాల్లోని ప్రయాణికులు ప్రమాదాన్ని గుర్తించి ముందే దిగేయడంతో ప్రాణనష్టం తప్పిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..







