కువైట్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్తో భారత రాయబారి భేటీ
- August 07, 2023
కువైట్: కువైట్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ హెచ్ఈ అహ్మద్ అల్ సదౌన్తో కువైట్లోని భారత రాయబారి హెచ్ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైకా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వారు చర్చించారు. అదే విధంగా ఈ సమావేశంలో ద్వైపాక్షిక సహకార పురోగతిపై చర్చించారు. భారతదేశం, కువైట్ల మధ్య పార్లమెంటరీ సహకారంతో సహా ద్వైపాక్షిక సంబంధాలు, అవకాశాల గురించి రాయబారి ఆయనకు వివరించినట్లు ఎంబసీ వర్గాలు తెలియజేశాయి.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









