కువైట్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్‌తో భారత రాయబారి భేటీ

- August 07, 2023 , by Maagulf
కువైట్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్‌తో భారత రాయబారి భేటీ

కువైట్: కువైట్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ హెచ్‌ఈ అహ్మద్ అల్ సదౌన్‌తో కువైట్‌లోని భారత రాయబారి హెచ్‌ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైకా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వారు చర్చించారు. అదే విధంగా ఈ సమావేశంలో ద్వైపాక్షిక సహకార పురోగతిపై చర్చించారు. భారతదేశం,  కువైట్‌ల మధ్య పార్లమెంటరీ సహకారంతో సహా ద్వైపాక్షిక సంబంధాలు, అవకాశాల గురించి రాయబారి ఆయనకు వివరించినట్లు ఎంబసీ వర్గాలు తెలియజేశాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com