దుబాయ్ లో పబ్లిక్ పార్కులు తాత్కాలికంగా మూసివేత
- August 07, 2023
యూఏఈ: దుబాయ్ లో పబ్లిక్ పార్కులను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఎమిరేట్ అంతటా ఉన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు దుబాయ్ మునిసిపాలిటీ వెల్లడించింది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి పబ్లిక్ పార్కులను తాత్కాలికంగా మూసివేసినట్లు ప్రకటించింది. అదే సమయంలో నివాసితులు సురక్షితంగా ఉండాలని సూచించింది.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









