అల్ దఖిలియాలో రోడ్డుప్రమాదం. ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు
- August 12, 2023
మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఐదుగురిని రాయల్ ఒమన్ పోలీసులు (ఆర్ఓపి) రక్షించి నిజ్వా ఆసుపత్రికి తరలించారు. కార్న్ అల్-ఆలం ప్రాంతంలో అర్ధరాత్రి తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని తరలించే ప్రక్రియను పోలీసు ఏవియేషన్ నిర్వహించింది. తీవ్రంగా గాయపడ్డ వారికి అత్యవసర చికిత్సను అందించేందుకు వారిని నిజ్వా ఆసుపత్రికి తరలించినట్టు ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







