అల్ దఖిలియాలో రోడ్డుప్రమాదం. ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు
- August 12, 2023
మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఐదుగురిని రాయల్ ఒమన్ పోలీసులు (ఆర్ఓపి) రక్షించి నిజ్వా ఆసుపత్రికి తరలించారు. కార్న్ అల్-ఆలం ప్రాంతంలో అర్ధరాత్రి తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని తరలించే ప్రక్రియను పోలీసు ఏవియేషన్ నిర్వహించింది. తీవ్రంగా గాయపడ్డ వారికి అత్యవసర చికిత్సను అందించేందుకు వారిని నిజ్వా ఆసుపత్రికి తరలించినట్టు ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!









