అల్ దఖిలియాలో రోడ్డుప్రమాదం. ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు
- August 12, 2023
మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఐదుగురిని రాయల్ ఒమన్ పోలీసులు (ఆర్ఓపి) రక్షించి నిజ్వా ఆసుపత్రికి తరలించారు. కార్న్ అల్-ఆలం ప్రాంతంలో అర్ధరాత్రి తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని తరలించే ప్రక్రియను పోలీసు ఏవియేషన్ నిర్వహించింది. తీవ్రంగా గాయపడ్డ వారికి అత్యవసర చికిత్సను అందించేందుకు వారిని నిజ్వా ఆసుపత్రికి తరలించినట్టు ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







