బహ్రెయిన్ లో సందడిగా సాగిన భారత స్వాతంత్ర్య వేడుకలు
- August 16, 2023
బహ్రెయిన్: భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం నిన్న జెండా ఎగురవేత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీఫ్లోని రాయబార కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకకు బహ్రెయిన్లోని భారత రాయబారి-నియమించిన హెచ్.ఇ. వినోద్ కె. జాకబ్, ఎంబసీ అధికారులు, అలాగే భారతీయ సంఘం సభ్యులు పాల్గొన్నారు. గడచిన 77 ఏళ్లలో భారతదేశం సాధించిన ప్రగతిని వక్తలు వివరించారు. భవిష్యత్తు కోసం ఆశావాదంతో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. ఎంబసీ ఏర్పాటు చేసిన రిసెప్షన్తో వేడుకలు ముగిసాయి.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







