బహ్రెయిన్ లో సందడిగా సాగిన భారత స్వాతంత్ర్య వేడుకలు

- August 16, 2023 , by Maagulf
బహ్రెయిన్ లో సందడిగా సాగిన భారత స్వాతంత్ర్య వేడుకలు

బహ్రెయిన్: భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం నిన్న జెండా ఎగురవేత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీఫ్‌లోని రాయబార కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకకు బహ్రెయిన్‌లోని భారత రాయబారి-నియమించిన హెచ్.ఇ. వినోద్ కె. జాకబ్, ఎంబసీ అధికారులు, అలాగే భారతీయ సంఘం సభ్యులు పాల్గొన్నారు. గడచిన 77 ఏళ్లలో భారతదేశం సాధించిన ప్రగతిని వక్తలు వివరించారు.  భవిష్యత్తు కోసం ఆశావాదంతో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. ఎంబసీ ఏర్పాటు చేసిన రిసెప్షన్‌తో వేడుకలు ముగిసాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com