బహ్రెయిన్ లో సందడిగా సాగిన భారత స్వాతంత్ర్య వేడుకలు
- August 16, 2023
బహ్రెయిన్: భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం నిన్న జెండా ఎగురవేత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీఫ్లోని రాయబార కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకకు బహ్రెయిన్లోని భారత రాయబారి-నియమించిన హెచ్.ఇ. వినోద్ కె. జాకబ్, ఎంబసీ అధికారులు, అలాగే భారతీయ సంఘం సభ్యులు పాల్గొన్నారు. గడచిన 77 ఏళ్లలో భారతదేశం సాధించిన ప్రగతిని వక్తలు వివరించారు. భవిష్యత్తు కోసం ఆశావాదంతో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. ఎంబసీ ఏర్పాటు చేసిన రిసెప్షన్తో వేడుకలు ముగిసాయి.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







