మాదక ద్రవ్యాలు కలిగి ఉంటే 5 సంవత్సరాల జైలు, SR30,000 జరిమానా
- August 18, 2023
రియాద్: అక్రమ రవాణా లేదా ప్రమోషన్ కోసం ఎవరైనా మాదక ద్రవ్యాలను కలిగి ఉంటే జైలు శిక్ష, జరిమానా విధించనున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. సరైన అనుమతి లేకుండా, ట్రాఫికింగ్, ప్రమోషన్ లేదా వ్యక్తిగత ఉపయోగం ఉద్దేశ్యం లేకుండా మాదకద్రవ్యాలు లేదా సైకోట్రోపిక్ పదార్ధాలను కలిగి ఉన్న, వాటిని రవాణా చేసే, వాటిని అప్పగించే లేదా స్వీకరించే ఎవరైనా శిక్షార్హులని పేర్కొంది. నార్కోటిక్స్ మరియు సైకోట్రోపిక్ పదార్ధాల నియంత్రణ చట్టంలోని ఆర్టికల్ 39 ప్రకారం.. నిందితులకు 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుందని, దీంతోపాటు SR30,000 జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం
- ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ









