మాదక ద్రవ్యాలు కలిగి ఉంటే 5 సంవత్సరాల జైలు, SR30,000 జరిమానా
- August 18, 2023
రియాద్: అక్రమ రవాణా లేదా ప్రమోషన్ కోసం ఎవరైనా మాదక ద్రవ్యాలను కలిగి ఉంటే జైలు శిక్ష, జరిమానా విధించనున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. సరైన అనుమతి లేకుండా, ట్రాఫికింగ్, ప్రమోషన్ లేదా వ్యక్తిగత ఉపయోగం ఉద్దేశ్యం లేకుండా మాదకద్రవ్యాలు లేదా సైకోట్రోపిక్ పదార్ధాలను కలిగి ఉన్న, వాటిని రవాణా చేసే, వాటిని అప్పగించే లేదా స్వీకరించే ఎవరైనా శిక్షార్హులని పేర్కొంది. నార్కోటిక్స్ మరియు సైకోట్రోపిక్ పదార్ధాల నియంత్రణ చట్టంలోని ఆర్టికల్ 39 ప్రకారం.. నిందితులకు 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుందని, దీంతోపాటు SR30,000 జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







