సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ
- August 19, 2023
యూఏఈ: ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమిరబ్దొల్లాహియాన్ శుక్రవారం సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ షేక్ మహ్మద్ బిన్ సల్మాన్తో సమావేశమయ్యారు. తన యూఏఈ పర్యటనలో భాగంగా ఈ భేటీ జరిగింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇది సంకేతమని సౌదీ ప్రభుత్వ టెలివిజన్ ప్రకటించింది. రెడ్ సీ పోర్ట్ సిటీ జెడ్డాలో ప్రిన్స్ మొహమ్మద్ కూర్చున్న ఇరాన్ విదేశాంగ మంత్రి చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య సహకారం, సంబంధాలపై సమీక్షించినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం
- హిమాచల్ ప్రదేశ్ వరదలు..చిక్కుకుపోయిన 50 పర్యాటక వాహనాలు
- గ్రీస్లో UPIని ప్రారంభించిన భారత్
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!







