సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ
- August 19, 2023
యూఏఈ: ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమిరబ్దొల్లాహియాన్ శుక్రవారం సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ షేక్ మహ్మద్ బిన్ సల్మాన్తో సమావేశమయ్యారు. తన యూఏఈ పర్యటనలో భాగంగా ఈ భేటీ జరిగింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇది సంకేతమని సౌదీ ప్రభుత్వ టెలివిజన్ ప్రకటించింది. రెడ్ సీ పోర్ట్ సిటీ జెడ్డాలో ప్రిన్స్ మొహమ్మద్ కూర్చున్న ఇరాన్ విదేశాంగ మంత్రి చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య సహకారం, సంబంధాలపై సమీక్షించినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







