ప్రభుత్వ స్కూళ్లకు మారిన 20,000 మంది ప్రైవేట్ స్కూల్స్ స్టూడెంట్స్
- August 23, 2023
యూఏఈ: దాదాపు 300,000 మంది విద్యార్థులు రెండు నెలల వేసవి విరామం తర్వాత ఆగస్టు 28న తిరిగి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లనున్నారు. యూఏఈ పబ్లిక్ ఎడ్యుకేషన్ మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీ రాష్ట్ర మంత్రి సారా అల్ అమీరి ప్రకారం.. ఈ విద్యా సంవత్సరంలో సుమారు 20,000 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలకు మారారు. దేశంలో విద్య అభివృద్ధికి యూఏఈ నాయకత్వం మద్దతు ఉందని, విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడానికి ఉద్దేశించిన వివిధ ముఖ్యమైన కార్యక్రమాలను చేపట్టినట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









