ప్రభుత్వ స్కూళ్లకు మారిన 20,000 మంది ప్రైవేట్ స్కూల్స్ స్టూడెంట్స్

- August 23, 2023 , by Maagulf
ప్రభుత్వ స్కూళ్లకు మారిన 20,000 మంది ప్రైవేట్ స్కూల్స్ స్టూడెంట్స్

యూఏఈ: దాదాపు 300,000 మంది విద్యార్థులు రెండు నెలల వేసవి విరామం తర్వాత ఆగస్టు 28న తిరిగి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లనున్నారు. యూఏఈ పబ్లిక్ ఎడ్యుకేషన్ మరియు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ రాష్ట్ర మంత్రి సారా అల్ అమీరి ప్రకారం.. ఈ విద్యా సంవత్సరంలో సుమారు 20,000 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలకు మారారు.  దేశంలో విద్య అభివృద్ధికి యూఏఈ నాయకత్వం మద్దతు ఉందని, విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడానికి ఉద్దేశించిన వివిధ ముఖ్యమైన కార్యక్రమాలను చేపట్టినట్టు పేర్కొన్నారు.       

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com