ప్రభుత్వ స్కూళ్లకు మారిన 20,000 మంది ప్రైవేట్ స్కూల్స్ స్టూడెంట్స్
- August 23, 2023
యూఏఈ: దాదాపు 300,000 మంది విద్యార్థులు రెండు నెలల వేసవి విరామం తర్వాత ఆగస్టు 28న తిరిగి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లనున్నారు. యూఏఈ పబ్లిక్ ఎడ్యుకేషన్ మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీ రాష్ట్ర మంత్రి సారా అల్ అమీరి ప్రకారం.. ఈ విద్యా సంవత్సరంలో సుమారు 20,000 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలకు మారారు. దేశంలో విద్య అభివృద్ధికి యూఏఈ నాయకత్వం మద్దతు ఉందని, విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడానికి ఉద్దేశించిన వివిధ ముఖ్యమైన కార్యక్రమాలను చేపట్టినట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







