రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఎమిరాతీ యువకులు మృతి
- August 23, 2023
యూఏఈ: అల్ ఐన్లో మంగళవారం జరిగిన ప్రమాదంలో ఐదుగురు యువ ఎమిరాతీలు మరణించినట్లు అబుధాబి పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన వాహనాల ఫోటోలను పోలీసులు షేర్ చేశారు. మరణించిన వారిలో ముగ్గురు ఇటీవలే హైస్కూల్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన వారు ఉండగా.. ఒకరు గ్రేడ్ 12 విద్యార్థి ఉన్నారు. అల్ ఐన్లోని సా' రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి 1 గంటలకు వాహనాలు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు గుర్తించారు. అధికారిక మూలాల నుండి వచ్చిన సమాచారాన్ని నమ్మాలని, పుకార్లు వ్యాప్తి చేయవద్దని అధికారులు నివాసితులను కోరారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









