రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఎమిరాతీ యువకులు మృతి
- August 23, 2023
యూఏఈ: అల్ ఐన్లో మంగళవారం జరిగిన ప్రమాదంలో ఐదుగురు యువ ఎమిరాతీలు మరణించినట్లు అబుధాబి పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన వాహనాల ఫోటోలను పోలీసులు షేర్ చేశారు. మరణించిన వారిలో ముగ్గురు ఇటీవలే హైస్కూల్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన వారు ఉండగా.. ఒకరు గ్రేడ్ 12 విద్యార్థి ఉన్నారు. అల్ ఐన్లోని సా' రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి 1 గంటలకు వాహనాలు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు గుర్తించారు. అధికారిక మూలాల నుండి వచ్చిన సమాచారాన్ని నమ్మాలని, పుకార్లు వ్యాప్తి చేయవద్దని అధికారులు నివాసితులను కోరారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







