షుగర్ పేషెంట్స్ సీతా ఫలం తినకూడదా.?
- August 24, 2023
సీజనల్గా వచ్చే పండ్లను తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా శీతాకాలం మొదలవుతుండగా వచ్చే సీతా ఫలం తినడం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని డైటీషియన్లు చెబుతున్నారు.
సీతాఫలం తినడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఈ పండులో విటమిన్ ఎ, బి, పొటాషియం, మెగ్నీషియం అధికంగా వుంటాయ్.
ఉదయం పూట ఈ పండు తినడం వల్ల కండరాల నొప్పులు, కీళ్ల వాతాల వంటి సమస్యలు తొలిగిపోతాయ్. అలాగే, శీతాకాలంలో ఈ పండు లభించడం వల్ల ఈ పండు తినేవారిలో చెడు కొలెస్ర్టాల్ తొలిగిపోతుంది. అనవసరంగా పేరుకుపోయిన కొవ్వు కణాలు కరిగిపోతాయి.
గర్భిణి స్తీలు ఈ పండు తినడం వల్ల పుట్టబోయే బిడ్డకు మెదడు చురుగ్గా పని చేస్తుంది. అల్సర్, జీర్ణ సంబంధిత వ్యాధులు తొలిగిపోతాయ్.
అలాగే క్యాన్సర్ని దూరం చేసే శక్తి ఈ పండుకు వుంది. సీతా ఫలం.. పండు మాత్రమే కాదు, ఈ చెట్టు ఆకులూ, బెరడు కూడా ఔషధమే. పలు రకాల మందుల తయారీలో వీటిని ఉపయోగిస్తారు.
అయితే, షుగర్ వ్యాధి గ్రస్థులు ఈ పండును ఎక్కువగా తీసుకోరాదని చెబుతుంటారు. అయితే అది నిజమే అని కొన్ని సర్వేల్లో తేలింది. వైద్యుని సలహాతో పరిమితంగా మాత్రమే ఈ పండు తీసుకోవచ్చని అంటున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









