షార్క్ చేపల మార్కెట్ లో 62 మంది ప్రవాసులు అరెస్ట్
- August 28, 2023
కువైట్: రెసిడెన్సీ ఉల్లంఘనకు సంబంధించి 62 మంది ప్రవాసులను చేపల మార్కెట్లో అరెస్టు చేశారు. షార్క్లోని చేపల మార్కెట్లో తనిఖీల సందర్భంగా 62 మంది ప్రవాసులను అరెస్టు చేసినట్లు భద్రతా అధికారులు వెల్లడించారు. రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఈ తనిఖీలను నిర్వహించింది. ఉల్లంఘించిన వారందరూ వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సమర్థ అధికారికి రిఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!







