శంషాబాద్ విమానాశ్రయంకు బాంబు బెదిరింపు..
- August 29, 2023
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ చేయడంతో ఒక్కసారిగా అంత అప్రమత్తం అయ్యారు. సమాచారం అందుకున్న విమానాశ్రయం సెక్యూరిటీ సిబ్బంది అలెర్ట్ అయ్యింది.
విమానాశ్రయం అంతా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి విమానాశ్రయంలో బాంబు ఉందంటూ మెయిల్ పెట్టాడు. అప్రమత్తమైన జీఎంఆర్ సెక్యూరిటీ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఎయిర్ పోర్టులో సెక్యూరిటీ సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది.
తాజా వార్తలు
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్
- జెడ్డాలో 12 లైసెన్సు లేని వాటర్ బాట్లింగ్ ప్లాంట్లు సీజ్..!!
- యూఏఈ లాటరీ: Dh100,000 బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- ముగిసిన సంక్షోభం..భారీగా ఖర్చు పెడుతున్న కువైట్ కన్జుమర్స్..!!
- ఐక్యరాజ్యసమితికి పురోగతి నివేదిక సమర్పించిన బహ్రెయిన్..!!







