శంషాబాద్ విమానాశ్రయంకు బాంబు బెదిరింపు..
- August 29, 2023
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ చేయడంతో ఒక్కసారిగా అంత అప్రమత్తం అయ్యారు. సమాచారం అందుకున్న విమానాశ్రయం సెక్యూరిటీ సిబ్బంది అలెర్ట్ అయ్యింది.
విమానాశ్రయం అంతా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి విమానాశ్రయంలో బాంబు ఉందంటూ మెయిల్ పెట్టాడు. అప్రమత్తమైన జీఎంఆర్ సెక్యూరిటీ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఎయిర్ పోర్టులో సెక్యూరిటీ సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది.
తాజా వార్తలు
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!









