యూఏఈ లో ఎన్నికల ప్రచారానికి వ్యతిరేకంగా హెచ్చరిక జారీ
- August 30, 2023
యూఏఈ: జాతీయ ఎన్నికల కమిటీ రాబోయే జాతీయ కౌన్సిల్ ఎన్నికల కోసం తుది జాబితాలలో కనిపించాల్సిన అభ్యర్థులందరికీ కఠినమైన రిమైండర్ను జారీ చేసింది. సెప్టెంబరు 11లోపు ఎలాంటి ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సిన అవసరాన్ని కమిటీ తెలిపింది.అది అప్పటి నుండి ప్రారంభమై అక్టోబర్ 3 వరకు 23 రోజుల పాటు కొనసాగుతుంది.నిర్ణీత కాలవ్యవధికి వెలుపల ఏదైనా ప్రచార ప్రయత్నాల్లో పాల్గొనడం ఎన్నికల సూచనల్లో పేర్కొన్న నిబంధనలను నేరుగా ఉల్లంఘించినట్లేనని కమిటీ పేర్కొంది.ఉల్లంఘించినవారు వివిధ జరిమానాలను ఎదుర్కొంటారు.అటువంటి చర్యలకు, Dh10,000 మించకుండా జరిమానా,అభ్యర్థికి మంజూరు చేయబడిన ప్రచార అనుమతిని కూడా రద్దు చేయడం జరుగుతుందని కమిటీ తెలిపింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







