యూఏఈ లో ఎన్నికల ప్రచారానికి వ్యతిరేకంగా హెచ్చరిక జారీ
- August 30, 2023
యూఏఈ: జాతీయ ఎన్నికల కమిటీ రాబోయే జాతీయ కౌన్సిల్ ఎన్నికల కోసం తుది జాబితాలలో కనిపించాల్సిన అభ్యర్థులందరికీ కఠినమైన రిమైండర్ను జారీ చేసింది. సెప్టెంబరు 11లోపు ఎలాంటి ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సిన అవసరాన్ని కమిటీ తెలిపింది.అది అప్పటి నుండి ప్రారంభమై అక్టోబర్ 3 వరకు 23 రోజుల పాటు కొనసాగుతుంది.నిర్ణీత కాలవ్యవధికి వెలుపల ఏదైనా ప్రచార ప్రయత్నాల్లో పాల్గొనడం ఎన్నికల సూచనల్లో పేర్కొన్న నిబంధనలను నేరుగా ఉల్లంఘించినట్లేనని కమిటీ పేర్కొంది.ఉల్లంఘించినవారు వివిధ జరిమానాలను ఎదుర్కొంటారు.అటువంటి చర్యలకు, Dh10,000 మించకుండా జరిమానా,అభ్యర్థికి మంజూరు చేయబడిన ప్రచార అనుమతిని కూడా రద్దు చేయడం జరుగుతుందని కమిటీ తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









