యూఏఈ లో ఎన్నికల ప్రచారానికి వ్యతిరేకంగా హెచ్చరిక జారీ
- August 30, 2023
యూఏఈ: జాతీయ ఎన్నికల కమిటీ రాబోయే జాతీయ కౌన్సిల్ ఎన్నికల కోసం తుది జాబితాలలో కనిపించాల్సిన అభ్యర్థులందరికీ కఠినమైన రిమైండర్ను జారీ చేసింది. సెప్టెంబరు 11లోపు ఎలాంటి ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సిన అవసరాన్ని కమిటీ తెలిపింది.అది అప్పటి నుండి ప్రారంభమై అక్టోబర్ 3 వరకు 23 రోజుల పాటు కొనసాగుతుంది.నిర్ణీత కాలవ్యవధికి వెలుపల ఏదైనా ప్రచార ప్రయత్నాల్లో పాల్గొనడం ఎన్నికల సూచనల్లో పేర్కొన్న నిబంధనలను నేరుగా ఉల్లంఘించినట్లేనని కమిటీ పేర్కొంది.ఉల్లంఘించినవారు వివిధ జరిమానాలను ఎదుర్కొంటారు.అటువంటి చర్యలకు, Dh10,000 మించకుండా జరిమానా,అభ్యర్థికి మంజూరు చేయబడిన ప్రచార అనుమతిని కూడా రద్దు చేయడం జరుగుతుందని కమిటీ తెలిపింది.
తాజా వార్తలు
- నకిలీ మందుల చెక్..క్యూఆర్ కోడ్ తప్పనిసరి
- భారతీయురాలిగానే చనిపోవాలి.. అమెరికా పౌరసత్వం వదులుకున్న 94ఏళ్ల వృద్ధురాలు!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- నిజులాలో భూకంపాల విధ్వంసం..235 మందికి పైగా మృతి..40వేల మంది ఆచూకీ గల్లంతు..
- తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా
- కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- వీసా-ఆన్-అరైవల్ నిబంధనల్లో మార్పులు చేసిన యూఏఈ..!!







